ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.19-08-2021 ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల వరకు స్వామి వారి సుప్రభాతం,నగర సంకీర్తన మరియు రుద్రాభిషేకం నిర్వహించబడినది.ఇట్టి కార్యక్రమంలో ఏడుగురు పురుషులు పాల్గొన్నారు.జై సాయిరాం.