ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.19-08-2021 సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 45 నిమిషాల వరకు భజన మరియు పసుపు బొట్టు వాయనంగా ఆరుగురు మహిళలకి ఇవ్వడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో 23 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 20 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం.