సాయిరాం అండి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా లో ఈ రోజు శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఆన్లైన్ లో వరలక్ష్మీ దేవతా వ్రతాన్ని జరుపుకోవడం జరిగింది. ముగ్గురు కలశంలతో పూజలో పాల్గొన్నారు. ఆరుగురు వ్రత సేవలో పాలుపంచుకున్నారు. ఇద్దరు బాల వికాస్ పిల్లలు హాజరయ్యారు. శ్రీమతి వి జానకీ దేవి, జిల్లా విద్యా విభాగ్ కోఆర్డినేటర్, శ్రీమతి వి రమా దేవి, జిల్లా మహిళా కోఆర్డినేటర్ మరియు వి ఉమా మహేశ్వర రావు, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి కృపతో నిర్విఘ్నంగా ఆన్లైన్ వరలక్ష్మీ దేవతా వ్రతాన్ని పూర్తి చేయడం జరిగింది అని తెలుపుటకు సంతోషిస్తూ...... జై సాయిరాం Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా