ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.05-08-2021 ఉదయం 8 గంటలకు రుద్ర పారాయణం చదవడం జరిగినది. ఆ తదుపరి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి భజన కార్యక్రమంలో 24 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 22 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం