ఓం శ్రీ సాయిరాం ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీసత్యసాయి సేవా సమితి గోదావరిఖని పెద్దపల్లి జిల్లా లో పాదుకాపూజ,స్తోత్రము మరియు సామూహిక శ్రీ సత్యసాయి వ్రతం,లిఖిత నామ జప యజ్ఞ వ్రాయడం ప్రారంభము జరిగినది దీనిలో 25 మంది మహిళలు,15 మంది పాల్గొన్నారు