ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ:20-07-2021 రోజున తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ లో స్పెషల్ భజనా కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమం మ.1.00 గం.ల నుండి సా. 4.00 గం. ల వరకు నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల సమితి నుండి ఒక్కరూ పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి ముగ్గురు స్త్రీలు పాల్గొన్నారు. బొప్పాపూర్ సమితి నుండి 8 మంది మహిళలు పాల్గొన్నారు. తంగళ్ళపల్లి సమితి నుండి ఐదుగురు పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి ఒక్కరు పాల్గొన్నారు. జై సాయిరాం