ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 11-07-2021 ఈ రోజు మందిరంలో 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకూ శ్రీ సత్య సాయి వ్రతం నిర్వహించబడినది. ఇట్టి సాయి వ్రతంలో ఎలిగేటి శ్రీనివాస్ - లక్ష్మీబాయి దంపతులు మరియు దిడ్డి భాస్కర్ - లావణ్య దంపతులు కూర్చున్నారు. మహిళా విభాగం నుండి ఐదుగురు స్త్రీలు ఇట్టి వ్రతం లో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఏడుగురు పురుషులు మరియు తొమ్మిది మంది స్త్రీలు పాల్గొన్నారు. జై సాయిరాం