ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు రుద్రం చదవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు పురుషులు మరియు ఒక్కరు స్త్రీలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి భజన్ లో 10 మంది పురుషులు మరియు 8 గురు స్త్రీలు పాల్గొన్నారు. జై సాయిరాం