ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 8 గంటల 45 నిమిషాల వరకు రుద్ర పారాయణం నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమంలో నలుగురు పురుషులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 8 మంది పురుషులు పాల్గొన్నారు మరియు స్త్రీలు ఐదుగురు పాల్గొన్నారు. జై సాయిరాం.