ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు సుప్రభాతం,స్వామి వారి అష్టోత్తర శతనామావళి మరియు భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ముగ్గురు పురుషులు పాల్గొన్నారు. ఆ తదుపరి కార్యక్రమం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకూ రుద్రం చదవడం జరిగింది . ఈ కార్యక్రమంలో నలుగురు పురుషులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి భజన్ లో 13 మంది పురుషులు మరియు 5 గురు స్త్రీలు పాల్గొన్నారు. జై సాయిరాం.