ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు తంగళ్ళపల్లి మందిరంలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు స్పెషల్ భజనా నిర్వహించబడినది. ఇందులో పురుషులు 12 మంది పాల్గొన్నారు మరియు స్త్రీలు 10 మంది పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో కన్వీనర్ అంకం వేణు గారు పాల్గొన్నారు. జై సాయిరాం.