భూపాలపల్లి జిల్లా లో టేకుమట్ల గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి వారు తేది04.06.2021 న శ్రీ హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ప్రసాదంగా 45 కిలోల మామిడి పండ్లను మరియు అరటి పండ్లను నిరు పేదలకు, అన్నార్తులకు మొత్తం 96 మందికి ప్రసాద వితరణ చేసినారని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ ch మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సభ్యులు పాల్గొని శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అని తెలిపారు. Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా