ఓం శ్రీ సాయిరాం *భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో* *మన శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు భూపాలపల్లి లో ,తేదీ 29-05-2021 శనివారం నాడు 300 మందికి స్వామివారి ప్రసాదం గా ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ లను* (రైస్ పాకెట్, కర్రీపాకెట్, కర్డు, స్వీట్, 2- అరటి పండ్లు & స్వామి వారి ఫోటో) ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న *పోలీస్ శాఖ సిబ్బందికి, ప్రభుత్వ హాస్పిటల్స్ సిబ్బందికి, సాయి యూత్ వారు అందిస్తున్న కరోనా బాధితులకు, సానిటరీ వర్కర్లకు పంపిణీ చేసినామని* తెలియజేస్తూ వున్నా. వివరాలు:- 1) పోలీస్ సిబ్బంది... 50 2) ఆదివాసీలకు.....180 3) కరోనా needys.. 30 4) హాస్పిటల్స్ వారికి.40 *Total:. 300* మన సాయి కుటుంబ సభ్యులు, సాయి యూత్ వారు, జిల్లా సమన్వయ కర్తలు, మొత్తం 24 మంది ఈ సేవలో పాలు పంచుకొని స్వామి వారికృపకు పాత్రులు అయ్యారని, *ఇట్టి సేవా భాగ్యాన్ని అందించిన మన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ...*సదా సాయి సేవలోమీ...... *Ch మల్లా రెడ్డి* *జిల్లా అధ్యక్షులు* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా* *తెలంగాణ రాష్ట్రం*