సాయిరాం, స్వామి అనుగ్రహముతో 2వ రోజు కోవిడ్ సేవలో భాగంగా సూర్యాపేట సమితి(జిల్లా) అమృతకళశం సేవ 15 మంది అర్హులైన వారికి అందించడం జరిగింది