ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల వారి, 4వ రోజు సేవ, కోవిడ్ బాధిత పేద కుటుంబాలకు మరియు లాక్ డౌన్ లేదా కరోనా విపత్తు వల్ల ఆదాయం కోల్పోయి ఎటువంటి ఆధారం లేని వారికి భగవానుని దివ్యాశీస్సులతో పన్నెండు రకాల వంట సరుకులతో కూడిన అమృత కలశములను వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందించడం జరిగింది. సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.