ఓం శ్రీ సాయిరాం ఈ రోజు 19-05-21 సత్యసాయి సంస్థ యొక్క మహిళా దినోత్సవం సందర్బంగా జగిత్యాల సత్యసాయి మహిళా విభాగం వారిచే 11 మంది పేద నారాయణులకు అమృత కలశములను (నిత్యావసర వంట సరకులు) అందచేయడం జరిగింది. స్వామి వారి దివ్యాశీస్సులు అందరిపై నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం