ఓం శ్రీ సత్య సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, తేది 17.04.2021 రోజున శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు శ్రీ ch మల్లా రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ దర్శిని సేవలు నిర్వహించడం జరిగింది. G. Kothapalli & Nizampalli భజన మండలి లో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. *G. Kothapalli & Nizampalli భజన మండలిలు:-* జనవరి లో నిర్వహించిన రంగవల్లి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు మరియు పాల్గొన్న వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. శ్రీమతి V జానకీ దేవి, జిల్లా విద్యా విభాగ్ coordinator garu హాజరై బాలవికస్ పిల్లలకు ఏప్రిల్ 24 న చేయు తండులార్చన గురించి, మే నెలలో చేయు బాల వికాస్ డే వారోత్సవాలు, మాతృపూజ గురించి అందరికిని వివరించడం జరిగింది. శ్రీ V Umamaheswara Rao, జిల్లా I T coordinator garu, Sai connect app dwara ID కార్డులు upload చేయడం గురించి వివరించడం జరిగింది. ఈ సేవలో జిల్లా మహిళా coordinator శ్రీమతి రమా దేవి గారు, జిల్లా మహిళాసేవాదళ్ coordinator శ్రీమతి ఉమాదేవిగారు, జిల్లా సేవాదళ్ coordinator శ్రీరాజిరెడ్డి గారు, శ్రీ సందీప్ సింగ్, జిల్లా యూత్ లెజెండ్ గారు మరియు స్థానిక కన్వీనర్లు అలాగే 28- మంది మహిళలు, 24- మంది పురుషులు 18- మంది సాయి యూత్ ఈ సేవలో నిమగ్నమై స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారని సంతోషం తో తెలియజేస్తూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు *సేవలో పాల్గొన్న దృశ్యాలు కొన్ని*.. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా.