ఓం శ్రీ సాయిరాం ఇది భగవానుని దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం లోని మలక్ చించోలి గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా దాదాపు 1500 మందికి అల్పాహారం రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు పంపిణీ చేయడం జరిగింది