ఓం శ్రీసాయిరాం స్వామి వారి దివ్యానుగ్రహముతో, శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర టెలి మెడిసిన్ కార్యక్రమం ద్వార, వినికిడి సమస్యతో బాధపడుతున్న సత్యసాయి నగర్ కు చెందిన రాథోడ్ సాయి s/o.రాంసింగ్ కి హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో Dr.K.రాంబాబు E. N. T. గారు విజయవంతంగా Operation నిర్వహించారు.