శ్రీ సత్య సాయి భజన మండలి, గోరి కొత్తపల్లి లో తేది 06.03.2021 న గ్రామ మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి వటవృక్షమొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు దాదాపు 16 మంది పాల్గొన్నారు.