ఓం శ్రీ సాయి రాం భగవాన్ దివ్య ఆశీస్సులతో ఈ రోజు గవర్నమెంట్ హై స్కూల్, జుమ్మేరాత్ పేట్ , నిర్మల్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిర్మల్ వారి ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ పిల్లలకు దాదాపు 60 మందికి ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు భీమ్సేన్ గారు కమల మేడం గారు సుజాత గారు మధు శ్రీమతి గారు నర్సి రెడ్డి గారు మరియు స్కూల్ టీచర్ శ్రీ శ్రీనివాస్ గారు ఇతర స్కూల్ టీచర్స్ పాల్గొన్న వారందరూ రాబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించం సాయిరాం