ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 7-2- 2021 నాడు జరిగిన తండులార్చన కార్యక్రమం లో మహబూబాబాద్ మరియు కెసముద్రం సమితి లలో బాలవికాస్ విధ్యార్థులు ఓంకారము, సాయి గాయత్రి 108సార్లు మరియు హారతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికస్ విధ్యార్థులు (20), మహిళలు (10) మరియు పురుషులు (15) పాల్గొన్నారు. జై సాయిరాం