ఓం శ్రి సాయిరాం, కరింపెట్ భజన మండలి లో జరిగిన తండులార్చన కార్యక్రమం లో బాలవికాస్ పిల్లలు అమ్మాయిలు ముగ్గురు, అబ్బాయిలు నలుగురు మరియు ఇద్దరూ మాతలు పాల్గొన్నారు. జై సాయిరాం