ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహముతో ప్రైవేట్ పాఠశాలలు లో పనిచేయు ఉపాధ్యాయ లకు కరోనా కష్ట కాలంలో జీతాలు లేక ఇబ్బంది పడుచుచున్న 12 మంది టీచర్లు కు ఈ నెల కూడా అమృత కలశాలు అందజేయబడినవి. జై సాయిరాం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా.