భగవాన్ శ్రీ సత్యసాయి వారి దివ్య అనుగ్రహ అశీసులతో నేడు తేదీ 7.2.2021 గంటలకు 10.00 నుండి 108 సార్లు సాయి గాయత్రీ మంత్ర సహిత తందులార్చన కార్యక్రమం బాలవికాస విద్యార్థుల చే నల్గొండ జిల్లా అన్ని సమితి, భజన మండలిలలో నిర్వహించడం జరిగినది. (1) నల్గొండలో మూడు సెంటర్స్. చెరుమతి హాస్టల్, స్నేహం హాస్టల్, అర్జలబాయి మొత్తం. బాలవికాస విద్యార్థులు 80, సేవాదల్స్ మరియు గురువులు కలిపి 10 మంది. (2) నక్రీకల్ మందిరంలో బాలవికాస విద్యార్థులు 30 మంది సేవాదళ్స్ మరియు బాలవికాస గురువులులు కలిపి 12 మంది. (3) మిర్యాలగూడ మందిరలో బాలవికాస్ విద్యార్థులు 20 మంది సేవాదళ్స్ మరియు బాలవికాస గురువులు కలిపి 7 మంది.(4) రాజన్నగూడెం భజనమండలిలో బాలవికాస విద్యార్థులు 16 మంది సేవాదళ్ మరియు బాలవికాస గురువులు కలపి 4 మంది (5). మల్లాపూర్ భజనమండలి లో బాలవికాస విద్యార్థులు 25 మంది సేవాదళ్స్, బాలవికాస గురువులు కలిపి 3 మంది. (6) చెరుకుపల్లి భజనమండలి లో బాలవికాస విద్యార్థులు 45 మంది, సేవాదళ్స్ మరియు బాలవికాస గురువులు కలిపి 9 మంది. సాయి సేవలో నల్గొండ జిల్లా బాలవికాస ఇంచార్జి.