శక్తి స్వరూపిణి దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ మహిళా యువ విభాగం వారిచే రంగోలి పోటీలు మరియు పిండి వంటలు,మాస్క్ లా పంపిణీ. తేదీ 19.01.2021 మంగళ వారం రోజున సాయంత్రం 4:00గం.లకు మందిరం లో ముగ్గుల పోటీలు నిర్వహించబడినవి. ఎంతో ఆసక్తితో 14మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనటం సంతోషకరం. ఆలాగే మురికి వాడల్లో నివసిస్తూ సరియైన వసతి లేని 35మందికి కి మాస్క్ లు సానిటైజర్ తో పాటుగా సంక్రాంతి ప్రత్యేక పిండి వంటలు అయిన అప్పలతో పాటుగా స్వామి వారి విభూతి ప్రసాద ము * అంద జేయడం జరిగింది ఇంతటి మహత్తర సేవా కార్యక్రమంలో ఎంతో ప్రేమతో వారి సమయాన్ని స్వామి వారికోసం కేటాయించి సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు అయిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. జై సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్