ఓం శ్రీసాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భోగి మరియు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం శ్రీసత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరియు యూత్ సేవా సహకారంతో,కొత్త మేడేపల్లి గిరిజన గ్రామములో ఈరోజు ఉదయం అక్కడ నివసిస్తున్న 55 కుటుంబములవారికి నూతన వస్త్రములు , స్వీట్స్ , పండ్లు స్వామి వారి సమక్షంలో ,స్వామి వారి దయతో పంపిణీ చేయుట జరిగింది. జై సాయిరాం