ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణములో,ఖమ్మం సమితి వారిచే రెగ్యులర్ గా ప్రతినెల జరుగుతున్న నేషనల్ నారాయణ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ( 12/1/2021) 45 మంది ఎయిడ్స్ పేషెంట్స్ కు అమృతకలశాలు ప్రేమతో అందజేయ బడినవి.. సాయిరాంజిల్లా ఆఫిస్