భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 11.01.2021 సోమవారం రోజున ,కరోనా కారణం చేత ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 7 మంది ప్రైవేట్ టీచర్స్ కి ,శ్రీ సత్యసాయి సేవా సమితి గజ్వెల్ వారిచే అమృత కలశాలు స్వామి వారి దయతో పంపిణీ చేయటం జరిగింది. వారికి జీతాలు రాక 10 నెలల నుండి తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిన వెనువెంటనే అమృత కళశాలను సమకూర్చి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ,స్టేట్ జాయింట్ కో- ఆర్డినేటర్ గారు , కన్వీనర్ గారు ,ఇతర బాధ్యులు పాల్గొన్నారు. అమృత కలశాల యొక్క సరుకులు 1. 25kg రైస్(సన్న బియ్యం) 2. 2ltr వంట నూనె 3. 1kg కంధి పప్పు 4. 1kg గోధుపిండి 5. 1kg. చేనగ పిండి 6. 1kg. బెల్లం 7. 1kg. చెక్కర 8. 500g చింత పండు 9. 250g జీరకర 10. 200g. కారం 11. 1pk గరం మసాలా SSSSO,Siddipet Dist