ఓం శ్రీ సాయిరాం, భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ.... స్వామి వారు ప్రసాదించిన వటవృక్షం, జ్ఞానవృక్షం, ధ్యానవృక్షం ప్రతిష్టాపన యంత్ర మంత్ర సహితంగా , సాయి అష్టోత్తర సాయి గాయత్రి జప సహితంగా ఆనందంగా జరిగినది.