ఓం శ్రీ సాయిరాం భగవానునీ దివ్య ఆశీస్సులతో ఈ రోజు శ్రీ సత్యసాయి సేవ సమితి నిర్మల్ వారిచే సారంగాపూర్ మండలం లోని గిరిజన గ్రామమైన pendaldari నందు 60 మంది పేద గిరిజనులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది మరియు నిర్మల్ జిల్లా మహిళా విభాగం వారిచే అడవిలో ఉన్న గిరిజన గ్రామమైన ఇప్ప చెర్ల గ్రామము మండలం సారంగాపూర్ నందు 50 మంది పేద గిరిజన మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది