ప్రభ్యుత్వ పా� శాల విద్యార్దులకు 55 మందికి బాలబాలికలకు స్వెట్టర్స్ పంపిణీ కార్యక్రమము పెద్దపల్లి సమితి నందు నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమమునకు జిల్లా అద్యక్కులవారు, జిల్లా వివిద పదాదికారులు పాల్గొన్నారు.