ఓం శ్రీ సాయిరాం, స్వామి వారి దయతో ఈ రోజు తండుల అర్చన సిద్దిపేట జిల్లా లోని మూడు సమితిలు రెండు భజన మండల్లలో ఎవరి ఇంట్లో వాళ్ళు 57 ఇళ్లలో జరుపు కోవడం జరిగింది.