స్వామి వారి కృపతో, శ్రీ kaleswara స్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోని గోరి కొత్తపల్లి మరియు నిజాం పల్లి భజన మండలి లోని సాయి యూత్ 7- పురుషులు, 3- మహిళలు 26-11.2020 నుండి 30.11.2020 వరకు సేవలు కార్తీక మాసం లో చేయుటకు హాజరైనారు.