ఓం శ్రీ సాయిరాం స్వామివారి 95వ జయంతి వేడుకలలో భాగంగా , భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , జగిత్యాల జిల్లా, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు తేదీ 20-11-2020 శుక్రవారం నాడు రోడ్లపై పడుకున్న నారాయణులకు బ్రెడ్ అండ్ బనానా సేవ ద్వారా స్వామి వారి ప్రసాదం అందచేయడం జరిగింది స్వామి వారి దివ్య అనుగ్రహము చేత స్థానిక బస్ స్టాండ్ అవరణంలో బ్రెడ్ పాకెట్స్ మరియు బిస్కెట్ పాకెట్స్ పంచడం జరిగినది ఇట్టి సేవలో పాల్గొన్న యువతకు మరియు పెద్దలకు భగవానుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.