ఓం శ్రీ సాయిరాం స్వామి వారి 95 వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా మొదటి రోజు తేదీ 19.11.2020 గురువారం రోజున శక్తి స్వరూపిణి దినోత్సవం సందర్భముగా ఒక పేద మహిళ జీవనోపాధి కోసం కుట్టు మిషన్ అందించటం జరిగింది. సమీప వృద్ద ఆశ్రమంలో మధ్యాహ్న భోజన పంపిణీ చేయటం జరిగింది ప్రభుత్వ వృద్ద మరియు వికలాంగుల ఆశ్రమం లో 24 మంది మహిళలకు చీరలు మరియు అరటి పండ్లు బిస్కెట్స్ మరియు 19 మంది పురుషులకు చద్దర్లు మరియు అరటి పండ్ల బిస్కెట్స్ పంపిణీ చేయటం జరిగింది. జై సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా