ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి 95వ జన్మదినోత్సవ సేవలో భాగంగా భూపాలపల్లి సమీప ఆరణ్యం లో స్వామి ప్రసాదంగా వానరులకు 95 డజనుల అరటి పండ్లు మరియు 30 కేజి ల టమాటాలు ఇవ్వటం జరిగింది. టీమ్, యువ విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జయశంకర్ భూపాల్ పల్లి