నవంబర్17,2018న “బసంత్ నగర్ సమితి” యందు స్వామివారి జన్మదిన వేడుకలను “గోపూజతో” ప్రారంబించుకోగా ఈ కార్యక్రమమునకు 25మంది మహిళలు, 4గురు పురుకులు పాల్గొన్నారు.