8వ కాలని సమితి నందు స్వామివారి 93వ జన్మదిన వేడుకలను
ఉదయము 5.00 గం.లకు ఓంకారము, సుప్రభాతముతో ప్రారంబించుకోగా అనంతరము5
.20 – 7.00 వరకు మహానగర సంకీర్తన కార్యక్రమమును కొవ్వత్తులతో పట్టన వీదులగుండా నిర్వహించగా
18 మంది పురుకులు,16 మంది మహిళలు పాల్గొన్నారు.
అనంతరము అందరికి అల్పాహారము పంపిణి చేయడం జరిగినది.