ఓం శ్రీ సాయిరాం, భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో, ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా లో చేపట్టిన సేవా కార్యక్రమాలు 1) హుస్నాబాద్ సమితి వారు ఇద్దరికీ అమృత కలశం లు పంపిణీ చేశారు. 2) చిన్న కిష్టపూర్ భజనమండలి వారు ఒక అమృత కలశం 3) SSSVIP ఆరే పల్లి లో ముగ్గురికి అమృత కలశం ల పంపిణీ. 4) సిద్దిపేట సమితి వాళ్ళు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము (ఇళ్లలో నుండి) 5) ఒక కుటుంబానికి కిరాణా సరుకులు మరియు గత నెలలో ఇచ్చిన పేషంట్ కి మరొక నెలకి కావలసిన మెడిసిన్ ఇవ్వడం జరిగినది 6) మొన్న ప్రశాంతి నిలయం సేవలో పాల్గొన్న SSSGSMY ప్రశాంత్ నగర్ వాళ్ళు 9 మంది మహిళల ను ప్రోత్సహిస్తూ చక్కటి బ్యాగ్స్ అందజేస్తున్నారు. సదా సాయి సేవలో, BSSSSO సిద్దిపేట. జై సాయిరాం