8వ కాలని సమితి సభ్యులచే ప్రతీనెల 19న నిర్వహించే గోదావరిఖని ప్రభుత్వ హాస్పటల్ నందు రోగుల సహాయకులకు “అల్పాహారము పంపిణీ” 8.00 – 9.00 వరకు 130-140 మందికి పంపిణీ చేయగా 11మంది మహిళలు, 3గురు పురుకులు పాల్గొన్నారు.