ఓం శ్రీసాయిరాం , భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మరియు సత్యసాయి సేవాసంస్థల సూచన మేరకు ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు కరోనా ప్రభావంవలన వేతనములు అందక జీవన భృతికి ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, ఖమ్మం సత్యసాయి సేవా సమితి పరిధిలో వున్న మరియు చుట్టుపక్కల భజన మండలి నిర్వహిస్తున్న గ్రామములలో ఉన్నవారిని గుర్తించి టీచర్స్ డేని పురస్కరించుకొని వారి వద్దకే వెళ్లి 18 మందికి సంస్థ తరపున అమృత కలశంలు బాబావారి ఆశీస్సులతో అందచేయుట జరిగినది .జై సాయిరాం కన్వీనర్ శ్రీసత్యసాయి సేవ సమితి ఖమ్మం