ఓం శ్రీ సాయిరాం...... 15 రోజుల సుదీర్ఘ ప్రశాంతి నిలయం లో స్వామికి నచ్చిన, స్వామి మెచ్చిన సేవలు చేసి మన భూపాలపల్లి జయ శంకర్ జిల్లా లోని 68 మంది తిరుగు ప్రయాణం తో స్వగ్రామాలకు చేరుకుంటున్న మన సై సేవాదళ్ సభ్యులకు అభివందనం లతో స్వాగతం..... సుస్వాగతము......