సాయంత్రము “శ్రీ సత్యసాయి నామజప మహాయజ్ఞము” ముగింపు సందర్భముగా సా.5.00 గంలకు పల్లకి సేవ మహానగర సంకీర్తన మహిళల మంగళహారతులతో, కోలాటాలతో, నామస్మరనతో, భజనలతో అట్టహాసముగా వైభవోపేతముగా రా.8.45వరకు నిర్వహించుకోగా అనంతరము మహిళలచే 93 జ్యోతులతో మహిళలచే, బాలవికాస్ పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా స్వామివారికి మహామంగళహారతులు అందించారు. అనంతరము “అల్పాహారము” అందించడం జరిగినది. ఈ కార్యక్రమములో 58మంది మహిళలు38 మంది పురుకులు పాల్గొన్నారు.