8వ కాలని సమితి సభ్యులచే గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగుల సహాయకులకు ఉ.11.30 – 1.30 వరకు స్వామివారి “ప్రసాదమును (కిచిడీ)” 150 మందికి పంపిణీ చేయగా ఈ కార్యక్రమమునకు గౌరవ అథిదిగా హాస్పటల్ సుపరిటెండెంట్ శ్రీమతి సూర్యశ్రీ గారు పాల్గొనగా, 9 మంది మహిళలు, 6గురు పురుకులు ఫాల్గొన్నారు.