గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పా శాల "విద్యజ్యోతి పా శాల” యందు స్వామివారి 93వ జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నాము. స్వామివారి జన్మదినవేడుకలో బాగముగా పా శాల విద్యార్దులచే కేక్ కట్టింగ్, విద్యార్దులకు 72 న్యాప్కిన్స్, 72 బాడీ లోకన్ బాటిల్స్ (వాసిలిన్), చాక్లేట్స్, ఆపిల్స్, విద్యార్దులకు ఉపయోగపడే హాండ్ వాక్ లిక్విడ్ ప్రతీ నెల ఒక బాటిల్, గ్లోబ్ (ప్రపంచ పటము) స్వామివారి అనుగ్రహముతో పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు జిల్లా అద్యక్కులు, జిల్లా వివిద పదాదికారులు, వివిద సమితి సభ్యులు 13 మంది మహిళలు, 6 గురు పురుకులు, పా శాల ప్రదానోపాద్యాయులు, ఉపాద్యాయులు,విద్యార్దులు పాల్గొన్నారు.