సాయిరాం అందరికీ, 👏👏రెండవ విడత అమృత కలశంల పంపిణీ👏👏 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా శ్రీ సత్య సాయి యూత్ టీమ్ ఆధ్వర్యంలో తేది.05.06.2020 శుక్రవారం మధ్యాహ్నం బయ్యక్క పేట నుండి తోడై వాగు ద్వారా గుట్టాయి గూడెం గ్రామములో(4 కి. మి. నడక) 47-కిట్స్ అమృత కలశం లను, 47- కిట్స్ కూర గాయలను, బాల బాలికలకు 50-పాదరక్షలను, 27 మందికి కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయినందున ఫస్ట్ ఏడ్ చేసినారని ఇంకా సాయి నీడలో భాగంగా నేరేడు పండ్ల మొక్కలను నాటించారని, ఇవన్నియు మన తెలంగాణ రాష్ట్ర సత్య సాయి సంస్థల అధ్యక్షుల ఆదేశము మేరకు, స్థానిక గ్రామ సర్పంచు సమక్షంలో గిరిజన ఆదివాసీ బాధితులకు శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో పంపిణీ చేసినారని తెలియ జేస్తూ, ఈ సేవా కార్యక్రమములో జిల్లా కోఆర్డినేటర్ లు, సమితి కోఆర్డినేటర్ లు, సాయి యూత్ సభ్యులు 11 మంది పాల్గొని విజయవంతం చేశారని సంతోషంగా తెలియ జేస్తూ ..... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా