🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యమైన ఆశిశులతో ఈ రోజు తేదీ 28/5/2020 రోజు పెద్దపల్లి శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ ద్వారా వెజ్ బిర్యాని అన్నం 103, మజ్జిగ 40 పంపిణీ చేయటం జరిగినది. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పాకెట్స్,రంగంపల్లి మురికివాడల్లో నివసిస్తున్న వృద్దులు, వికలాంగులకు 53 *పాకెట్స్ పంపిణీ చేయటం జరిగినది. ఈ రోజు పెద్దపల్లిజిల్లా R D 0 శ్రీ శంకర్ నాయక్ గారు వచ్చారు. శ్రీ సత్యసాయి సేవాసంస్థలు* సేవాభావంతో , క్రమశిక్షణతో చాలా చక్కగా సమాజంలో సేవా కార్యక్రమాల్లో ముందంజ లో ఉంటున్నారని అందుకు శ్రీ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజలంతా ఇంకా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని స్వీయ రక్షణలోనే ఉండాలని కోరారు. ఇట్టి సేవా కార్యక్రమములో పాల్గొన్న సాయి కుటుంబసభ్యులందరికి స్వామి పరిపూర్ణ కటాక్షం ఉండాలని మనసారా కోరుకుంటూ.... సేవలో స్త్రీలు 1 పురుషులు 3 గురు పాల్గొన్నారు. జై సాయిరాం సదా సాయి సేవలో.. భగవాన్ శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లిజిల్లా