🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యమైన ఆశిశులతో ఈ రోజు తేదీ 1/6/2020 రోజు పెద్దపల్లి శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ ద్వారా కోవిడ్ 19 లోక్డౌన్ సహాయక చర్యల్లో భాగంగా....... బిర్యానీ అన్నం 63 పాకెట్స్, మజ్జిగ 42పాకెట్స్ పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేయటం జరిగినది. ఈ రోజు పెద్దపల్లిజిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ శ్రీమతి మమతారెడ్డి గారు పాల్గొన్నారు. కరోనా లోక్డౌన్ సందర్బంగా 50 రోజులనుండి భక్తి సేవా శ్రద్ధలతో అంకిత భావంతో ఇలా అన్నార్తులకు ఆహారం అందించటం సామాన్యమైన విషయం కాదని కేవలం శ్రీ సత్యసాయి సేవా సంస్థలకే సాధ్యమని , ఇదంతా భగవంతుని కృప వలనే సాధ్యమని అని స్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు సత్యసాయి సంస్థలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఇట్టి సేవా కార్యక్రమములో పాల్గొన్న సాయి కుటుంబసభ్యులందరికి స్వామి పరిపూర్ణ కటాక్షం ఉండాలని మనసారా కోరుకుంటూ.... సేవలో స్త్రీలు 1 పురుషులు 3 గురు పాల్గొన్నారు. జై సాయిరాం సదా సాయి సేవలో.. భగవాన్ శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లిజిల్లా 🙏🙏🙏🙏🙏🙏🙏