సాయిరాం అందరికీ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా శ్రీ సత్య సాయి సేవా యూత్ ఆధ్వర్యంలో తేది.01.06.2020 సోమవారం ఉదయం ఏడు గంటలకు, భూపాలపల్లి నుండి మహాముత్తారం కి వెళ్లి అక్కడి పరిసర తొమ్మిది గ్రామాల్లో వున్న అనాథలకు, 26 కిట్స్ అమృత కలశం లను, 26 కిట్స్ కూర గాయలను (టమాట, దోసకాయ, ఆలు గడ్డ, క్యబేజీ, పచ్చి మిరపకాయలు) రాష్ట్ర శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షుల ఆదేశము మేరకు, స్థానిక Tahsildar శ్రీమతి M Sunitha Garu మరియు Dy. Tahsildar Sri Vinay Sagar garu మరియు గ్రామ సర్పంచుల సమక్షంలో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి యూత్ సభ్యులు పంపిణీ చేసినారని అని తెలియజేస్తూ, ఈ సేవా కార్యక్రమాలలో 9-మంది సేవాదళ్ యూత్ టీమ్ పాల్గొన్నారని తెలియ జేస్తూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా గ్రామాల వివరాలు:- 1. మహా ముత్ఠారం...... 02 2. పెగడ పల్లి ........ 02 3. నిమ్మ గూడెం....... 06 4. ప్రేమ నగర్......... 03 5. రెడ్డి పల్లి.......... 01 6. స్తంభం పల్లి........ 01 7. యమాన్ పల్లి...... 04 8. కనుకునూర్........ 02 9. గోవింద రావు పేట... 02 10. రేగుల గూడెం...... 03